CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మర్రిగూడెం గ్రామంలో గిరిజనుడు మృతి

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 23)::మర్రిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుడు కొర్రి వెంకన్న .వయస్సు 35 సంవత్సరాలు.ఈ నెల 15 వ తేదీ నుండి అస్వస్థతకు గురై, పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.అనంతరం 20 వ తేదీన కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ, ఈ రోజున మరణించారు.వెంకన్నకు భార్య, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: