మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విప్ రేగా కాంతారావు మాటామంతి
గుండాల జూలై 10 (మన్యం మనుగడ) అభివృద్ధిపై చర్చిస్తూ అడుగులు అడుగు వేస్తూ ముందుకు సాగుతున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శనివారం మండలంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు నూతనంగా నిర్మించిన వంతెనను ప్రారంభించి అనంతరం వారు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకుంటూ బ్రిడ్జిపై అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు
Post A Comment: