మన్యం మనుగడ, మణుగూరు:
హైదరాబాదులో అటవీ,పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.
ఈ సందర్భంగా పొడు భూముల సమస్య లపై మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విప్ రేగా.
పొడు భూముల పై గిరిజనుల ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గంలోని రోడ్ల కు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ తో పాటు పలు సమస్యలను రేగా మంత్రి కి వివరించారు. అన్ని సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు అని విప్ రేగా తెలిపారు.సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తాను అని చెప్పిన మంత్రికి విప్ రేగా కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: