CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరాహార దీక్షలో పాల్గొని సంగీభావం తెలిపిన జెడ్పిటిసి సున్నం నాగమణి.

Share it:

 


   హైదరాబాద్ గాంధీ భవన్ లో రాష్ట్ర మహిళ కాంగ్రేస్ ప్రెసిడెంట్ సునీతారావు నియమితులైన సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ,మర్యాదపూర్వకంగా కలిసి ,రాష్ట్ర మహిళ కాంగ్రేస్ కమీటీ అందరు కలిసి గాందీ భవన్ లో 48 గంటల నిరహారా దీక్ష చేస్తున్న   అవుట్ సోర్సింగు లో పనిచేస్తున్న కోవిడ్ స్టాఫ్  నర్సులను వెంటనే  విధులలోకి తీసుకోవాలని, వారికి వెంటనే తగిన న్యాయం చెయ్యాలని, వారు చేస్తున్న నిరాహర దీక్ష కు సంగీభవన తెలిపారు.ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రెసిడెంట్ సునీతరావు టీపీసీసీ మహిళ కాంగ్రెస్ జెనరల్ సెక్రెటరీ ములకపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి,తోట దేవి,ప్రసన్న  ఉమ్మడి ఖమ్మం జిల్ల  మహిళ కాంగ్రేస్ వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాలుగున్నారు.

Share it:

Post A Comment: