మన్యం మనుగడ, పినపాక:
పినపాక మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన గాందార్ల సాయి కుమార్ (24) ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.కాగా మృతుడి కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన... పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ . ఈ సందర్భంగా సాగర్ యాదవ్ సాయి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వం తరఫున సహాయం అందేలా కృషి చేస్తామని వారికి ధైర్యం కల్పించారు. యువజన నాయకులు పద్దం శ్రీనివాస్,బోశెట్టి రవిప్రసాద్,గుర్రం సృజన్,మనోజ్ రెడ్డి ,trsv నాయకులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు.
Post A Comment: