CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రంగారావు కుటుంబాన్ని పరామర్శించిన జడ్పిటిసి సున్నం నాగమణి.

Share it:

 



 మన్యం టివి,దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

దమ్మపేట మండలం అకాలా మరణం చెందిన శ్రీ రంగం రామారావు,ముష్టిబండ గ్రామంలో అకాలా మరణం చెందిన శ్రీ మెంద్రి పుల్లారావు, రాలి విష్వనదం కుటుంబసబ్యులను పర్మషించి ప్రగాఢసనుబుతి తెలియపరిచిన సున్నం నాగమణి,టి పి సి సి మహిళా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి మరియు జడ్ పి టి సి ములకలపల్లి.దమ్మపేట ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నిషెట్టి చిట్టిబాబు,కందుల వెంకటేశ్వరావు,చిలక శ్రీను,ఎస్ కె సుకుర్,వార్డు మెంబర్ సాయి మాట్లాడి క్షెమా సంచరం తెలుసుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: