📌 రెండు మండలాలకు ఒకటే 108
📌వాహనం అందుబాటులో లేక ప్రైవేటు వాహనంలో ఖమ్మం తరలింపు
గుండాల జూలై 14 (మన్యం మనుగడ) ట్రాక్టర్ పార్టీ పడి వృద్ధురాలికి తీవ్రగాయాలైన సంఘటన మండలం పరిధిలోని జగ్గయ్య గూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ట్రాక్టర్లు ఎరువుల బస్తాలను వేసుకొని చలక వద్దకు వెళ్తున్న సమయములో గుట్ట ఎక్కుతుండగా ట్రాక్టర్ పొట్టి పార్టీ పడటంతో అందులో ఉన్న మొక్కటి అనసూయకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన కొందరు వన్ జీరో ఎయిట్ వాహనానికి ఫోన్ చేయగా వాహనం అందుబాటులో లేదని చెప్పడంతో గుట్ట వద్ద నుండి ఆమెను జోల కట్టుకొని జగ్గయ్య గూడెం తీసుకొచ్చి అక్కడ నుండి గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించారు
Post A Comment: