మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరు నిల్వ ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. దోమల వృద్ధికి కి కూలర్లో,గాబులలో నీరు నిల్వ ఉండడం మూలంగా కోళ్లు విజృంభించి విష జ్వరాల కు కారణం అవుతాయి అన్నారు. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ కళ, పంచాయతీ సెక్రెటర్ శ్రీనివాస్ మరియు కారోబార్ నరసింహారావు పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది
Post A Comment: