గుండాల జూలై 3 (మన్యం టీవీ) నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గుండాల పంచాయితీలో ముమ్మరంగా సాగుతుంది. మండలం పరిధిలోని వేపల గడ్డ గ్రామ సమీపంలో గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్డుకు ఇరువైపుల డోర్ తో శుభ్ర పరుస్తున్నారు. దీనితోపాటు పిచ్చి మొక్కలను యంత్రాలతో తొలగించి రోడ్డు ఇరువైపులా బహు అందంగా ఉండేలా రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వట్టం సురేష్ , కారోబార్ నాగరాజు , వీఆర్ఏ నిట్ట లక్ష్మణ్ , పంచాయతీ సిబ్బంది నిట్ట అనిల్ , మరియు శానిటేషన్ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు
Navigation
Post A Comment: