మన్యం మనుగడ డెస్క్ ::-కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్ రావు ను కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా నాయకులు కట్రం నరసింహారావు, అరేం ప్రశాంత్,కురం జయంత్,ఏనిక బాలకృష్ణ కలసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితులు గురించి మరియు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించాలని కోరారు.
Post A Comment: