CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి సమస్యలు గురించి రేంజర్ కి వినతి పత్రం అందించిన జారే ఆదినారాయణ

Share it:

 



 మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట అటవీ శాఖ కార్యాలయంలో అశ్వారావుపేట మండలం, అనంతారం గ్రామం పరిధిలోని పోడు భూముల సమస్యను, అటవీ శాఖ అధికారి రేంజర్కి వినతిపత్రం అందజేసిన నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ. తదనంతరం పోడు భూమి సాగు దారులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాయం చిన్న కామయ్య, మాజీ ఎంపీపీ బరగడ క్రీష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: