గుండాల /ఆళ్ల పల్లి జూలై 1 (మన్యం టీవీ) గురువారం నుండి ఆన్లైన్ క్లాసులను ప్రారంభమయ్యాయి. మర్కోడు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఉపాధ్యాయులు గురువారం గ్రామంలోని విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి క్లాసులను గురించి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినందున విద్యార్థులు అయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ఆన్లైన్ క్లాసులను టీ షర్ట్ చానల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చని వారు సూచించారు మొబైల్ , ల్యాప్టాప్, టీవీలలో ఆన్లైన్ క్లాసులను వీక్షించవచ్చని వారు సూచించారు
Navigation
Post A Comment: