మాన్యం మనుగడ దుమ్ముగూడెం:
దుమ్మూగూడెం ప్రాధమిక హాస్పిటల్ లో గత మూడేండ్లగా రెండోవ డాక్టర్ లేకపోటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ,ఉన్న ఒక డాక్టరు సెలవు పెట్టినా , క్యాంపుకు వెళ్ళినా హాస్పిటల్ కు వచ్చిన రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని, సీజనల్ వ్యాదులు ప్రబలే సమయం కాబట్టి 24 గంటల ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండాలని సి పి యం జిల్లాకమిటిసభ్యులు యం పి టి సి యలమంచి వంశీ గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళారు సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య,కొర్శా చిలకమ్మతో కలిసి వినతి పత్రం ఇచ్చారు.
Post A Comment: