మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం, కొత్తూరు గ్రామం మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నాయకులు కల్లూరి కృష్ణ ఇటీవల అనారోగ్యం తో స్వర్గస్థులైనారు,ఈరోజు వారి ఇంటికి వెళ్లి ఫొటో కి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోయ్యల అచ్యుతరావు,సర్పంచ్ సాగర్,నాయకులు అబ్దుల్ జిన్నా,తాటి పోతురాజు,మారేష్ పాల్గొన్నారు
Post A Comment: