మన్యం టివి : ములకలపల్లి మండలం: 4 వ విడత పల్లె ప్రగతి లో భాగంగా ములకలపల్లి మండలం లోని ఆయా గ్రామ పంచాయతీలలో సంభాధిత సర్పంచుల ఆధ్వర్యాలలో మొక్కలు నాటి పల్లె ప్రగతి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.ఈ గ్రామ సభలలో గ్రామాల్లో చెయ్య వలిసిన అభివృద్ధి పనులు ,త్రాగునీటి సమస్య గురించి, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు మరియు నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, మరియు అంతర్గత రహదారి ఏర్పాట్లు,కరోన సమయం లో గ్రామాలలో సానిటైసేసన్స్ ,తదితర అభివృద్ధి పనుల గురించి ప్రజలతో కలిసి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామ పంచాయితల ఎంపిటిసి సభ్యులు , సెక్రెటరీలు, మండల కో ఆప్షన్ సభ్యుల, సంబంధిత గ్రామ అధ్యక్షులుతడి తరులు పాల్గొన్నారు ,
Navigation
Post A Comment: