మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలంలోని అచ్యుతాపురం గ్రామపంచాయితీలో 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటిన అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. అనంతరం అచ్యుతాపురం సర్పంచ్ మరియు నాయకులు ఎమ్మెల్యే మెచ్చా కి శాలువా కప్పి సన్మానించారు. ఏంఎల్ఏ మెచ్చా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Post A Comment: