CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రమాద కరంగా మారిన రహదారులు.

Share it:


మన్యం మనుగడ, కరకగూడెం:

కరకగూడెం మండలం సీతారాంపురం గ్రామం నుండి వెంకటాపురం, దేవర్ నాగారం గ్రామాలకు వెళ్లే రహదారి గత సంవత్సరం వర్షాల కారణంగా దెబ్బతిని, గుంతలు పడి సరిగ్గా లేకపోవడంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు & ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆరోపించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... గుంతలు ఏర్పడి వర్షకాలంలో నీరు నిలిచి రోడ్లు బురద నీటితో గుంతలు కనపడకుండా ఉండి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.కావున స్థానిక అధికారులు ఇటువంటి రహదారులపై దృష్టిసారించి రహదారులను బాగు చేయాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: