మన్యం మంగపేట.
మంగపేట మండలంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతన రేషన్ కార్డులు తహసీల్దార్ బాజ్జిప్రసాద్ చేతుల మీదగా రేషన్ కార్డులు పంపిణీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఎం పి డి ఓ ఇగ్బాల్ హుస్సేన్ పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ పాల్గొన్నారు .
తెలంగాణ రాష్ట్రలోనే పేదల సంక్షేమనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు
అని పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కామేశ్వర్ రావు తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మన్ రావు, నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ, సింగరిబోయిన నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు పబ్బోజు సత్యనారాయణ చారి, మండల నాయకులు కోడం సత్యనారాయణ, బుట్టో ,యర్రంశెట్టి రవి,మండల యూత్ నాయకులు కటకోజు ప్రశాంత్, మండల మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి ,చిట్టిమల్ల బాలకృష్ణ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: