CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ నాయకుడు మృతి పట్ల నివాళులు అర్పించిన నాయకులు

Share it:

 



మన్యం, మనగడ పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం పంచాయితీ చెందిన సిపిఐ పార్టీకి చెందిన సల్లూరి సత్యం ( 55) మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆ పార్టీకి చెందిన నాయకులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహరాచారి మృతుని నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించడం జరిగింది.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: