CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్టర్ ను తొలగించి మరొక కాంట్రాక్టర్ కు అప్పగించాలి

Share it:

 


 గుండాల ఎంపీటీసీ సంధాని

 జూలై (మన్యం మనుగడ) మోదుగుల గూడెం సజ్జల బోర్డు రహదారి మధ్యలో కిన్నెరసాని నదిపై నిర్మిస్తున్న వంతెన కాంట్రాక్టర్ ను తప్పించి మరొక కాంట్రాక్టర్కు పనులు అప్పగించాలని గుండాల ఎంపీటీసీ సంధాని డిమాండ్ డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జి మంజూరైన నేటికీ పూర్తి కాకుండా ఆదిలోనే ఉండటం ఎంతవరకు సమంజసమన్నారు. దేవుడు కరుణించిన పూజారి వరమీయ నిస్సందేహంగా పరిస్థితి ఉందన్నారు. నిధులు మంజూరు ఏండ్లు గడుస్తున్నా పనులు నాసిరకంగా చేస్తూ ఎక్కడి పనులు అక్కడే ఉన్న సందర్భంగా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారన్నారు. తక్షణమే ప్రస్తుత గుత్తేదారులు తొలగించి నూతన వారికి పనులు అప్పగించాలి అన్నారు

Share it:

TELANGANA

Post A Comment: