గుండాల జూలై 11 (మన్యం మనుగడ) మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి మల్లన్న వాగు, కిన్నెరసాని , ఏడు మెలికల వాగు, ఉధృతంగా ప్రవహించాయి. కొడవటంచ గ్రామ సమీపంలో గల కిన్నెరసాని పాత వంతెన పై నుండి కిన్నెరసాని నది ప్రవహించడంతో ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. వర్షం కొద్దిసేపు కురిసినప్పటికీ పెద్ద మొత్తంలో వర్షం రావడంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఈ సీజన్లో తొలిసారిగా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు వాటి వద్దకు వచ్చి కొద్దిసేపు కాలక్షేపం చేశారు
Post A Comment: