మన్యం మనుగడ, గుండాల:గుండాల మండలం
లింగగుడెం ఎదర్రెవు చెక్ డ్యాం ను ప్రారంభించిన
పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ కవిత .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ,ఎంపీ రోళ్లగడ్డ గ్రామ పంచాయతీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన పంచాయతీ సర్పంచ్ అజ్మీరా మోహన్ , నాయకులు భూక్య శ్రీను
Post A Comment: