గుండాల జూలై 23 (మన్యం మనుగడడ) మోదుగుల గూడెం, సజ్జల బోర్డు, మరియు నడిగూడెం వెళ్లేందుకు పోలీస్ శాఖ కిన్నెరసాని పై ఏర్పాటుచేసిన తాత్కాలిక వంతెన కూడా మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లన్న వాగు, కిన్నెరసాని, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు ఏడు మెలికల వాగు మరియు దున్నపోతుల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి
Post A Comment: