మన్యంటీవీ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం లో పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం ఈ రోజు ఆంధ్రాబ్యాంక్ సిబ్బందికి శానిటైజర్ మాస్కులు పంపిణీ చేసిన టిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరావు, సుంకవల్లి వీరభద్రం, జూపల్లి రమణ రావు, కాసాని చంద్రమోహన్, ప్రకాష్ మాస్టర్. కలపాల శ్రీనివాసరావు మరియు అశ్వరావుపేట నియోజకవర్గ యువజన నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: