మన్యం టీవీ, బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) బూర్గంపాడు మండలానికి సంబంధించి 512 ఆహారభద్రత కార్డులను...లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు....
ఈ కార్యక్రమంలో ఆహార భద్రత కార్డుల యొక్క ఉపయోగాలు రేషన్ విధానం గురించి జెసి మాట్లాడారు.. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ & పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ... ప్రభుత్వం తెచ్చిన పలు పధకాలను గురించి వివరించి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో(జేసీ జాయింట్ కలెక్టర్) వెంకటేశ్వర్లు,బూర్గంపాడు తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ వివేక్ రాం,
సివిల్ సప్లే DT కష్టాల వెంకటేశ్వరరావు, ఏఈ వెంకటేశ్వరవు, ఆర్ఐ అక్బర్, ఆర్ఐ శంకర్, విఆర్ఓ లు, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల సర్పంచ్లు, టిఆర్ఎస్ మండల నాయకులు కామిరెడ్డి కొండా రెడ్డి,వల్లూరిపల్లి వంశీ, బొల్లు సాంబ,గొనెల నాని, మేడగం లక్ష్మీ నారాయణ రెడ్డి, యూనియన్ నాయకులు సానికొమ్ము శంకర్ రెడ్డి, సతీష్ యాదవ్, రేషన్ కార్డ్ లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: