👉కాల్వల నాగరం లో విషాద ఛాయలు
👉ఉమ్మడి పినపాక గౌడ్స్ సంఘ తీవ్ర సంతాపం
మన్యం మనుగడ, కరకగూడెం:భాద్రద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కాల్వల నాగరం కు చెందిన ప్రముఖ గౌడ్స్ సంఘం నాయకులు పులి ఎల్ల గౌడ్(55) ఇక లేరు.కరోనా భారిన పడడం తో హైదరాబాద్ లో వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఎల్ల గౌడ్ మృతి పట్ల ఉమ్మడి పినపాక గౌడ్స్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
Post A Comment: