మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటి ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతరావు ఆదేశాల మేరకు అశ్వాపురం అశ్వాపురం అటవీశాఖ వారి అధ్వర్యంలో నిర్వహించు ముక్కోటి వృక్షార్పన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎంపీపీ *ముత్తినేని సుజాత.ఈ సందర్భంగా ప్రజాప్రతినిదులు,నాయకులు ప్రతీ ఒక్కరు తలా మూడు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అఫ్ఫీసర్ నాగరాజు,మండల తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సర్పంచులు,మర్రి మల్లారెడ్డి,కోడి క్రిష్ణవేణి,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె.ఖదీర్,ఎంపీటీసీ కమటం నరేష్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు, టి ఏం జే ఏ సి నాయకులు దేపంగి వెంకటరమణ,మరియు అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: