*ముఖ్య అతిథిగా పాల్గొని,సహకార సంఘం జెండాను ఆవిష్కరించిన విప్ రేగా కాంతారావు*
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పీఏసీఎస్ కార్యాలయం నందు అధ్యక్షులు పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని సహకార సంఘం జెండా ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు, ఎంపీపీ.కారం.విజయకుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ చైర్మన్ దొండేటి రామోహన్ రావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు ఎంపీటీసిలు బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ రాంబాబు, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్ నాయకులు,ముద్దంగుల కృష్ణ,ఎడ్ల శ్రీను,వేముల. లక్ష్మయ్య,తాత రమణ, గణేష్,శ్రీను,రామకోటి, బాబీజాన్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: