మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 16:- కోర్ట్ కేసు నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తున్న క్రమంలో కరోనా బారిన పడిన జడ్పీ చైర్మన్.
గత మూడు రోజులుగా జడ్పీ క్యాంపు కార్యాలయంలో తనను కలిసినవారికి ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేపించుకోవాలని సూచించారు...
Post A Comment: