మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని రాజు కంప్యూటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రాజు,తండ్రి ఓబుళాపురం.దాస్ అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి,వారి భౌతిక కాయానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి యాదగిరి గౌడ్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల. కృష్ణ,యువజన నాయకులు గుర్రం.సృజన్,రమేష్, కొయ్యడా రాము,సిరికొండ సంగీత్,మాకే నవీన్,బైనగిరి. మనోహర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Post A Comment: