CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కు దరఖాస్తులు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థిని విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ 2021- 22 సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 3వ,5వ మరియు 8 తరగతులకు దరఖాస్తు చేసుకోవలసిందిగా ఏటూరు నాగారం ఐటిడిఎ పిఓ ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా కు 50 సీట్లు భూపాలపల్లి జిల్లా కు 25 సీట్ల చొప్పున కేటాయించారు. దరఖాస్తులను 20-7-2021 డిప్యూటీ డైరెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) కార్యాలయం లో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 29-7-2021న ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ ఏటూరు నాగారం సమక్షంలో డ్రాప్ పద్ధతిలో తీయబడును ఈ అవకాశాన్ని గిరిజన విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరు.

Share it:

TELANGANA

Post A Comment: