*ములుగు ఎమ్మెల్యే సీతక్క ను కలిసిన చల్వయి పోడు భూముల రైతులు.
*ములుగు జిల్లా కలెక్టర్ ని కలిసి పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్కను కలిసిన చాల్వాయి పోడు భూముల రైతులు వెంటనే స్పందించిన సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ను కలిసి ములుగు నియోజకవర్గం లోని పోడు భూముల రైతుల పై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితి ఉందని గత 40 యేండ్ల నుండి సాగు చేసుకుంటున్న రైతుల పై ఫారెస్ట్ అధికారులు స్త్రెంచ్ లు కొడుతూ బయబ్రంతులకు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపే విధంగా ప్రయత్నం చేయాలని కలెక్టర్ ను కోరారు.
Post A Comment: