👉విప్ రేగా కాంతారావు ని మర్యాద పూర్వకంగా కలిసిన టీ ఆరేస్వి నాయకులు
👉టీఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ రాజు
మన్యం మనుగడ, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగుడెం మండలం లో పినపాక శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను టీ ఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ రాజు గురువారం కలిశారు.తెలంగాణ విద్యార్థి విభాగం పినపాక నూతన కమిటీల గురించి విద్యార్థుల సమస్యలపై చర్చించారు.భాద్రద్రిజిల్లా కో ఆర్డనేటర్ ఎస్ అనుదీప్ , సోషల్ మీడియా పినపాక నియోజక వర్గ ఇంచార్జి సిరికొండ శ్యాంసుందర్ లు రేగా ను కలసిన వారిలో ఉన్నారు.
Post A Comment: