మన్యం టీవి, టేకులపల్లి : కారులో నిషేధిత గంజాయి ని తీసుకు వెళుతున్న ఇద్దరు యువకులను టేకులపల్లి పోలీసులు అరెస్టు చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ లోనే సీఐ బానోతు రవి ఎస్ఐ ఇమ్మడి రాజ్ కుమార్ శుక్రవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు మండలంలోని లచ్చి తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు జాటోత్ సాయి భూక్యా అఖిల్ గంజాయి మద్యమానికి బానిసలుఅయినారు అదే సరకు ను రహస్యం గా తెచ్చి అమ్ముతున్నారు అని సమాచారం అందింది ఈ క్రమంలోని గురువారం రాత్రి తనిఖీ నిర్వహిస్తుండగాకారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు SI ఆధ్వర్యంలో వెంబడిచి పట్టుకున్నారు అందులో ఉన్న ఒక్క కేజీ గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు ఆరస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు కారు ని సేజ్ చేశారు
Post A Comment: