CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సమగ్ర సమాచారంతో రండి జిల్లా కలెక్టర్ అనుదీప్

Share it:


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 21:- గురువారం సాయంత్రం 3 గంటలకు మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఓలు,  పిఆర్ విభాగపు ఈఈలు, డిఈలు, ఏఈలు  జిల్లా అధికారులతో   పల్లె ప్రగతి,  శ్మశానవాటిక మరియు డంపింగ్ షెడ్ల పూర్తి,  బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు,  హరితహారంలో ప్రతి ఇంటికి  మొక్కలు పంపిణీ,  బయో ఫెన్సింగ్, సిసి ఛార్జీల చెల్లింపు, ప్రధాన  మరియు అంతర్గత రహదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్,  పల్లె ప్రకృతి వనాల్లో చిట్టడవులు పెంపకానికి చేపట్టిన చర్యలు మొదలగు అంశాలపై   సంబంధిత అధికారులందరూ  సంసిద్ధతతో, పూర్తి సమగ్ర సమాచారంతో  హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: