మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 25):: అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట గ్రామంలో స్థానికుల సమాచారం మేరకు పేకాట స్థావరం పై ఎస్ఐ పి తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి, ఆరుగురు పేకాట రాయుళ్లును అరెస్ట్ చేశారు. సంఘటన స్థలంలో 20 వేల రూపాయల నగదు, 4 మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు.
Post A Comment: