CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం

Share it:

 


మన్యం మనుగడ, ఇల్లందు: టిపిసిసి అధ్యక్షులు

రేవంత్ రెడ్డిపిలుపు మేరకు గ్యాస్, చమురు

సంస్థలు పెంచిన్న అధిక ధరలు అమాంతంగా

పెరిగిపోయాయి సామాన్యుని నడ్డి విరిచే

విధంగా ఉన్నది పేద మధ్యతగతి ప్రజలు

అదికరెట్ల భారం పడుతున్నదని చీమల వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాంగ్రెస్

పార్టీ అధినేత సోనియా ,రాహుల్ గాంధీ

పిలుపు మేరకు జిల్లా కేంద్రాల వద్ద ర్యాలీ ధర్నా

కర్యక్రమం లో భాగంగా ఇల్లందు నియోజక వర్గ ఇంఛార్జి

చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇల్లందు లో పెట్రోల్

బంక్ లో ధర్నా నిర్వహించారు.అలాగే పట్టణం లో

ర్యాలీ నిర్వహించి కొత్తగూడెంలో నిర్వహించిన ధర్నా 

కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోముఖ్య నేతలు టీపీసీసీ

మెంబర్ టౌన్ ప్రెసిడెంట్

దొడ్డ డానియల్ ,మండల ప్రెసిడెంట్

పులి సైదులు, బి బ్లాక్ ప్రెసిడెంట్ తాడెం

సామ్రాజ్ ,తిలక్ నగర్ సర్పంచ్ దనసరి

స్రవంతి ,టౌన్ వర్కింగ్ ప్రెసడెంట్ సుదర్శన్

కోరి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

ఈశ్వర్ గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ యెట్టి

హరికృష్ణ , మండల ఉపదక్షులు వాళ్ళలా

రాజయ్య , ఏఐటీయూసీ బ్రాంచ్

సెక్రెటరీ మైబూబ్ గారు జిల్లా యువవజన

నాయకులు కర్రీ వెంకటేశ్వర్లు మండల

ఆగారుర్గనైజంగ్ రాజు , పునెం మదు.

ఆడెప్ రవి , వర్మ, గొడుగు వేణుతదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: