కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నిత్యావసర సరుకుల పంపిణీ
మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెం మండల అధ్యక్షులు & ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సమత్ బట్టుపళ్లి గ్రామ పంచాయతి లోని కొర్నవెల్లి గ్రామం SC కాలనీ లో కరోనా సోకిన నిరుపేద కుటుంబాలకి బియ్యం,గుడ్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు మరియు పండ్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ... కరోనా సోకిన నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారికి సహాయ | సహకారాలు అందిస్తామని
చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి షేక్ యాకూబ్,యువజన నాయకులు షేక్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: