ఇప్పటికే 20 పశువులకు పైగా మృతి
గుండాల జూలై 12 (మన్యం మనుగడ) అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంటుంది. ఇప్పటికే 20 పశువులకు పైగా మృతి మృతి చెందినట్లు సమాచారం. మండలం పరిధిలోని మండలం పరిధిలోని దామర తోగు గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి చెందుతున్నాయి. జూన్ నెల ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఇరవై పశువులకు పైగా మృతి చెందాయి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏ వ్యాధి అనేది మాకు తెలియటం లేదని వారు అంటున్నారు. పశు వైద్యశాల సిబ్బంది స్పందించి మా గ్రామంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: