CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూమి పోతుందనే భయంతో పురుగులమందు సేవించిన రైతు

Share it:

 


మన్యం మనుగడ, అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలోని సీతమ్మ సాగర్ భూ నిర్వాసిత రైతు నెలపట్ల వెంకట రామి రెడ్డి అధికారులు బలవంతంగా భూములు తీసుకుంటున్నారని కొద్దిసేపటి క్రితం పురుగుల మందు సేవించాడు.వైద్యం నిమిత్తం అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మ గారి పెళ్లి రైతులు మెరుగైన ప్యాకేజీ కోసం ఈరోజే రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.

Share it:

SLIDER

Post A Comment: