CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పుష్పపల్లకి సేవలో మంత్రి పువ్వాడ అజేయ్ కుమార్

Share it:

 



మన్యం డెస్క్:తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుపతికి కుటుంబ సభ్యుల తో వెళ్లిన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అజయ్ కుమార్,సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, తనయుడు డా.పువ్వాడ నయన్ తో కలిసి శుక్రవారం తిరుమల చేరుకున్నారు. వారికి ఆలయ అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆలయ సంప్రదాయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పువ్వాడ. అజేయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు స్వామి వారి పుష్పపల్లకి సేవలో పాలుపంచుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: