* చింత్రియాల కాలనీ ఉపసర్పంచ్ ఎన్న అశోక్ కుమార్
మన్యం మనుగడ,అశ్వాపురం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా చింత్రియాల కాలనీ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సభ ఏర్పాటు చేసి వివిధ సమస్యలపై తీర్మానం చేయడం జరిగింది గ్రామంలో మురికి గుంతలు పూడ్చటం రోడ్డుకు ఇరువైపులా మొలిచిన పిచ్చి మొక్కలు తొలగించడం హరితహారం లో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయడం గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాయం భద్రయ్య ఉప సర్పంచ్ వెన్న అశోక్ కుమార్ పంచాయితీ స్పెషల్ ఆఫీసర్ ఏ ఈ ఓ భువనేశ్వరి కార్యదర్శి ఈశ్వరి అంగన్వాడీ టీచర్లు అరుణ కుమారి మంగతాయారు వివో ఏ సునీత ఆశాలు వెంకటమ్మ ప్రశాంతి పాలకవర్గ సభ్యులు సంపూర్ణ బుచ్చమ్మ రాము కో ఆప్షన్ సభ్యులు బాబురావు రాజమౌళి పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్ హెచ్ఎం జనార్దన్ రెడ్డి గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు
Post A Comment: