మన్యం మనుగడ, దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పార్కలాగండి యూత్ అధ్యక్షుడు కాక శివశంకార్ ప్రసాద్ మరియు పద్దం అశోక్ లు 5 కరొన బాధితులకు నిత్యం సరుకులు పంపిణీ చేయ్యడం జరిగింది. కరోనా బాధితులకు మానసిక మనోధైర్యంతో ఉండాలని ,సామాజిక దూరం పాటించాలని, ఎంటువంటి భయబ్రాంతుకు గురికాకుండా ధెర్యంతో ఉండాలన్నారు.
Post A Comment: