CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలకు అండగా పార్కలాగండి యూత్

Share it:

 


మన్యం మనుగడ, దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పార్కలాగండి యూత్ అధ్యక్షుడు కాక శివశంకార్ ప్రసాద్ మరియు పద్దం అశోక్ లు 5 కరొన బాధితులకు నిత్యం సరుకులు పంపిణీ చేయ్యడం జరిగింది. కరోనా బాధితులకు మానసిక మనోధైర్యంతో ఉండాలని ,సామాజిక దూరం  పాటించాలని, ఎంటువంటి భయబ్రాంతుకు గురికాకుండా ధెర్యంతో ఉండాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: