CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్ భగీరథ యంత్రాంగంలో చలనం

Share it:

 


 మంత్రులు   మందలించచాక ముమ్మర పనులు

 గుండాల జూలై 13 (మన్యం మనుగడ) మిషన్ భగీరథ యంత్రాంగంలో చలనం మొదలైంది. శనివారం మంత్రులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మండలంలో పర్యటించి  పల్లె ప్రకృతి  ముగింపు సభలో మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మూడు రోజుల్లో మంచి నీరు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు హామీ ఇచ్చారు. నాటినుండి అధికారులు మరియు మిషన్ భగీరథ సిబ్బంది పనిలో నిమగ్నమై  ముమ్మరంగా పనులు చేస్తున్నారు. మంత్రులు మందలించిన అప్పుడే కాకుండా ప్రజలకు ఎల్లవేళలా  మంచినీరు అందించాలని ప్రజలు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు

Share it:

TELANGANA

Post A Comment: