మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: నరసాపురం గ్రామపంచాయతీ సర్పంచ్-ఎన్ రాములు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా, గ్రామపంచాయతీలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలోని సమస్యలను ప్రజల్ని అడిగి తెలుసుకునేందుకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి-విజయలక్ష్మి, వార్డ్ నెంబర్లు-రాఘవులు, సుశీల, వెంకటరమణ, రజిని, రాధ. రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్-భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రాము,వెంకటకృష్ణ, అంగన్వాడీ టీచర్లు-పద్మ ,నిర్మల, శ్రీదేవి. ఆశా వర్కర్స్ ,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: