CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిట్టగూడెం,కల్యాణపురం పంచాయితీల్లో కరోనా పేషెంట్లను పరామర్శించిన ఎంపీపీ

Share it:


      మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు మిట్టగూడెం,కల్యాణపురం పంచాయితీల్లో కరోనా వ్యాది బారిన పడిన ప్రజలను పరామర్శించి మీకు  ఎల్లవెలలా మేము అందుబాటులో ఉంటామని మీరు అదైర్య పడవద్దని కరోనా నిర్మూలనకు తగు జాగ్రతలు తీసుకోవాలని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె. ఖదీర్,సర్పంచ్ పర్షిక రాజమ్మ,కార్యదర్షులు నాగిని,నర్షయ్య,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: