👉రైతు సంగం నాయకులు ముత్యాల విశ్వనాధం ఏపూరి బ్రమ్మం
👉5వ రోజు నిరాహార దీక్ష లను ప్రారంభించిన ఏ ఐ కె ఎస్ నాయకులు
మన్యం టీవీ, అశ్వాపురం :సీతమ్మ సాగర్ బు నిర్వాసితులు అధైర్య పడొద్దని ఉద్యమం తీవ్రం చేద్దామని అఖిల భారత కిసాన్ సభ జిల్లా అధ్యక్షులు ముత్యాల విశ్వనాధం, కార్యదర్శి ఏపూరి బ్రమ్మం రైతులను కోరారు. సోమవారం ఉదయం బు నిర్వశితుల 5వ రోజు నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించి ప్రసంగించారు 2013 బు నిర్వాసితుల చట్టం ప్రకారం చెల్లించి భూములు తీసుకోవాలని నిర్మించాబోయే జల విద్యుత్ కేంద్రం లో ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, వ్యవసాయ కార్మిక సంగం బి కె ఏం యు జిల్లా సహాయ కార్యదర్శి విషంశెట్టి పూర్ణ చందర్ రావు, గుగులోత్ రాంచందర్, ఆమెర్ద సర్పంచ్ బండ్ల సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: