CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్ భగీరథ ప్లాంట్ లో గ్యాస్ లీకేజీ పలువురికి తీవ్ర అస్వస్థత హాస్పిటల్ తరలించారు...

Share it:

 





మాన్యం మనుగడ దుమ్ముగూడెం: పర్ణశాల క్రాస్ రోడ్డులో ఉన్న మిషన్ భగీరథ ప్లాంటులో క్లోరిన్ లిక్విడ్ గ్యాస్ లికవడంతో ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురన్నారు ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్లాంట్ లో క్లోరిన్ లిక్విడ్ బందు చేయబోయీఆన్ చేశారు. గ్యాస్ ఒక్కసారిగా లికవడంతో ఉన్న కార్మికులు పవన్ ,సాయి,ప్రవీణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పక్కనే ఉన్న కార్మికుల హుటాహుటిన వారిని దుమ్ముగూడెం హాస్పిటల్ తరలించారు.వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు ..ఈ సంఘటన జరిగిన స్థానిక యం అర్ ఓ రవికుమార్ ప్లాట్ దగ్గరలో ఉన్న గ్రామస్తులను ఖాళీచేయించారు..

Share it:

TELANGANA

Post A Comment: