మన్యం మనుగడ, అశ్వాపురం:
అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామ పరిధిలో పి డి ఎస్ రేషన్ బియ్యం దందా నడుస్తున్నట్లుగా సాయంత్రంసమాచారం అందుకున్న డిప్యూటీ తాసిల్దార్ సివిల్ సప్లైస్ మణుగూరు వారు మల్లెల గ్రామంలో లింగాల వెంకన్న ఇంటిలో పిడిఎస్ బియ్యం సుమారు 7 క్వింటాలు ఉన్నట్లు గుర్తించారు తదుపరి వాటిని స్వాధీనం చేసుకుని లింగాల వెంకన్న పై 6 A కేసు నమోదు చేసినారు
Post A Comment: