మన్యం టీవీ, కొత్తగూడెం జూలై 5,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం నాడు సుజాత నగర్ గ్రామపంచాయతీలో 7వ విడత పల్లె ప్రగతి - పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి, మొక్కలు నాటి, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు,జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, సుజాత నగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్,సర్పంచ్ సీకా కృష్ణ వేణి, ఉప సర్పంచ్, మండల అధ్యక్షుడు లింగం పిచ్చి రెడ్డి, ఎంపీటీసీ లు పెదమల్ల శోబారాణి, బత్తుల మానస, మూడ్ గణేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొడా హరి తాసిల్దార్ ఎం డి ఓ వెంకట్ లక్ష్మి, స్పెషలాఫీసర్ వెంకట లక్ష్మీ, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, తులసి రెడ్డి, పాపారావు, ధర్మారావు, శంరెడ్డి, నాగయ్య, రావి రాంబాబు, చింతా నాగరాజు, 22వ వార్డు యాకూబ్, బాల ప్రసాద్ పాసి, వనమా రాము, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు,స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: